Pages

Subscribe:

Saturday, July 19, 2008

కమలాకర కామేశ్వర రావు గారు భారత సినిమా కల పుట్టి పెరిగింది పౌరాణిక గాధలతోనే . తెలుగు సిని రంగం ఇందుకు మినహాయిమ్పు .1931 లో భక్త ప్రహ్లాద వంటి పౌరాణికం తో ప్రరంబామి 40 వ దశకంలో సంఘికల నిర్మాణం పెరిగి క్రమంగా జానపదాల వ్య్పు మళ్ళింది .ఈ కాలంలో c.పుల్లయ్య ,బలరామయ్య ,p.పుల్లయ్య వంటి వారు పౌరాణికాలు తీయ గలమని నిరూపించిన సంఘికల విజ్రుమ్భానతో ఆ పరంపరను కోనసాగించ లేక పోయారు . పండిత ,పామరులను ,అన్ని రకల ప్రేక్షకలను రంజింప చేసి పౌరాణికాల రూప కల్పనలో తనద్య్న ఒక విలక్షణ ముద్రతో 60 ఏళ్లకు పైగా తెలుగు చలన చిత్ర జగత్తును చకత్చకితం చేసిన దిగ్దర్సకునిగా "పౌరాణిక చిత్రాల బ్రహ్మ " గా పిలవబడి ,ఒక వెలుగు వెలిగిన దర్శక మేధావి "కమలాకర కామేశ్వర రావు "1911 dec 29 న బున్దేర్లో జన్మించిన కమలాకర అక్కడి noble కళాశాలలో b.a చదివారు .ఆపి పత్రికలో సిని జర్నలిస్టు గ సిని జీవిధం ప్రారంభించారు .1936 లో వత్చిన h.m.రెడ్డి dravupathi vastra paharanam సినిమా సమీక్ష రాస్తూ ఆర్ధికంగా ద్రౌపది వస్త్రపహరనంవిజయం సాధించినా ,అపజయం పొందిన ద్రౌపది సమ్రక్షణ సినిమా కళాత్మకంగా గొప్పచిత్రం అని రాసారు .తలకి పులి h.m.reddy సినిమా గురించి అంతా ధైర్యమ్గా సమీక్ష రాసిన కమలకరను స్వయంగా పిలిపించి అభినందించి తన రోహిణి సంస్థలో ఉద్యోగం ఇవ్వటంతో ప్రత్యక్ష సిని జీవితంప్రరంభామ్యంది . ఆ తరువాత వాహిని సంస్థలో చేరి sumangali,vande matharam,devatha,bhakta pothana,yogi vemana,swarga seema,guna sundari katha chitralaku katha ,screen play.దర్శకత్వ శాఖల్లో పని చేసారు .

0 Comments:

Post a Comment